ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్​తో అమూల్ ప్రతినిధులు భేటీ

By

Published : Dec 1, 2020, 10:28 PM IST

సీఎం జగన్​తో గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (అమూల్‌) ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రారంభించనున్న అమూల్ ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై వారు సీఎంతో చర్చించారు. ఏపీ - అమూల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు.

Amul representatives meet with CM Jagan
సీఎం జగన్​తో అమూల్ ప్రతినిధులు భేటీ

ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఆయన్ను గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (అమూల్‌) ప్రతినిధులు కలిశారు. అమూల్ ఎండీ ఆర్​ఎస్‌.సోధి, కైరా మిల్క్‌ యూనియన్‌ (అమూల్‌ డెయిరీ) ఎండీ అమిత్‌ వ్యాస్, సబర్‌ కాంత మిల్క్‌ యూనియన్‌ (సబర్‌ డెయిరీ) ఎండీ డాక్టర్‌ బీఎం పటేల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రారంభించనున్న అమూల్ ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై వారు సీఎంతో చర్చించారు. ఏపీ-అమూల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభిస్తారు.

ABOUT THE AUTHOR

...view details