ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'నా బాధ్యత నేను నిర్వర్తించాను... మరి మీరు?'

గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'ఓటు వేయడం బాధ్యత, నేను వేశాను... మీరు వేయండి' అని గవర్నర్ ప్రజలకు సూచించారు.

By

Published : Apr 11, 2019, 10:35 AM IST

governer

ఓటేసిన గవర్నర్

గవర్నర్ నరసింహన్​, ఆయన సతీమణి విమలా నరసింహన్​తో కలిసి ఓటు వేశారు. హైదరాబాద్​లోని రాజ్‌భవన్‌ ఎంఎస్‌ మక్తాల్​లోని ఐసీడీఎస్‌ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ బాధ్యతను నిర్వర్తించాలని గవర్నర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details