ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.

By

Published : Mar 19, 2019, 9:33 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది .శ్రీవారి సర్వదర్శనానికి3కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి5గంటల సమయం పడుతుంది.టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు దర్శనానికి3గంటలు సమయం పడుతోంది.నిన్న శ్రీవారిని81,296మంది భక్తులు దర్శించుకున్నారు.సోమవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19కోట్లుగా ఆలయ కమిటీ తెలిపింది.

ఇవి కూడా చదవండి...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details