ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కుస్తీలో సత్తా

మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని నిజామాబాద్​ జిల్లా సాలూర గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో తలపడింది. ప్రత్యర్థిని నిమిషాల్లోనే చిత్తుచేసి సత్తాచాటింది.

By

Published : Mar 6, 2019, 2:21 PM IST

కుస్తీలో సత్తా

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం సాలూర గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన ఇంటర్​ విద్యార్థిని మహిజ పాల్గొని సత్తా చాటింది. పురుషుడితో తలపడి 5 నిమిషాల్లోనే చిత్తు చేసి రూ.5 వేలు గెల్చుకుంది. తండ్రి వద్దనే తర్ఫీదు పొందానని, సుమారు 200 పైగా పోటీల్లో తలపడినట్లు తెలిపింది. అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటాలన్నదేతన ధ్యేయమనివెల్లడించింది.

కుస్తీలో సత్తా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details