ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా గూటికి 'కిల్లి'

By

Published : Feb 28, 2019, 12:59 PM IST

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఈరోజు వైకాపా కండువా కప్పుకున్నారు. జగన్‌ సమక్షంలో కృపారాణి పార్టీలో చేరారు.

వైకాపా గూటికి కిల్లి

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఈరోజు వైకాపా కండువా కప్పుకున్నారు.జగన్‌ సమక్షంలో కృపారాణి పార్టీలో చేరారు.ఇటీవలే జగన్‌తో కృపారాణి,ఆమె కుమారుడు విక్రాంత్‌ లు భేటీ అయ్యారు.బీసీల సంక్షేమానికి జగన్‌ ఇచ్చిన హామీలు తనకు నచ్చాయని,అందుకే జగన్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నానని కృపారాణి తెలిపారు.

వైకాపా గూటికి 'కిల్లి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details