ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'కాంగ్రెస్ రాకతోనే సమన్యాయం సాధ్యం!'

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నర్సింహులు... కార్వేటి నగరంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.... నిరుద్యోగ సమస్య తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

By

Published : Mar 27, 2019, 11:33 PM IST

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నర్సింహులు.

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నర్సింహులు.
పేదల పార్టీ కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించాలని... అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు.చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నర్సింహులు. కార్వేటి నగరంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఎన్నికల ప్రచారం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పుత్తూరు రోడ్డులోపార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

congress

ABOUT THE AUTHOR

...view details