'కాంగ్రెస్ రాకతోనే సమన్యాయం సాధ్యం!'
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నర్సింహులు... కార్వేటి నగరంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.... నిరుద్యోగ సమస్య తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నర్సింహులు.
ఇవి కూడా చదవండి:'పోటీ నుంచి తప్పుకో'.. వైకాపా శ్రేణుల బెదిరింపు!
TAGGED:
congress