ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అగ్నిప్రమాదంలో సైకిళ్లు దగ్ధం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక పాఠశాలలోని ఓ గదిలో మంటలు చెలరేగాయి.

By

Published : Mar 12, 2019, 8:08 PM IST

Published : Mar 12, 2019, 8:08 PM IST

పాఠశాలలో అగ్నిప్రమాదం

సత్తెనపల్లి శరబయ్య పాఠశాలలో అగ్నిప్రమాదం
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు తెచ్చిన సైకిళ్లు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం విద్యార్థినులకు అందించే సెకిళ్లను స్థానిక శరబయ్య పాఠశాలలోని ఓ గదిలో భద్రపరిచింది. ఆ గదిలో మంటలు చెలరేగడంతోసైకిళ్ల విడి భాగాలు కాలిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details