ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డీజీపీ ఆర్పీ ఠాకూర్​తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్​ సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటలకు డీజీపీ కార్యాలయంలో అధికారులు భేటీ అయ్యారని సమాచారం. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం సీఎస్​ వెళ్లిపోయారని సిబ్బంది తెలిపారు.

By

Published : Apr 12, 2019, 7:49 AM IST

Published : Apr 12, 2019, 7:49 AM IST

ఠాకూర్​తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ

డీజీపీ ఆర్పీ ఠాకూర్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటలకు డీజీపీ కార్యాలయంలో సమావేశమయ్యారని సమాచారం. ప్రాంగణంలో మొక్కలు నాటిన వెంటనే సీఎస్​ నిష్క్రమించారని సిబ్బంది తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details