డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటలకు డీజీపీ కార్యాలయంలో సమావేశమయ్యారని సమాచారం. ప్రాంగణంలో మొక్కలు నాటిన వెంటనే సీఎస్ నిష్క్రమించారని సిబ్బంది తెలిపారు.
డీజీపీ ఆర్పీ ఠాకూర్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటలకు డీజీపీ కార్యాలయంలో అధికారులు భేటీ అయ్యారని సమాచారం. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం సీఎస్ వెళ్లిపోయారని సిబ్బంది తెలిపారు.
ఠాకూర్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ