ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తిరుమల శ్రీవారికి రూ.2.25 కోట్ల కానుక

తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు తయారు చేయించాడు ఓ తమిళనాడు భక్తుడు. 6 కిలోల బంగారంతో తయారు చేయించిన ఈ ఆభరణాల ఖరీదు రూ.2.25 కోట్లుగా తెలిపారు.

By

Published : Jun 15, 2019, 6:51 AM IST

స్వామివారికి 6 కిలోల బంగారం విరాళం


తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీనివాసునిపై తన భక్తిని చాటుకున్నాడు. శ్రీవారికి బంగారు కట్టి హస్తం, అభయ హస్తాన్ని విరాళంగా అందించాడు. వీటి విలువ అక్షరాలా రూ. 2.25 కోట్లుగా అధికారులు తెలిపారు . 6 కిలోల బంగారంతో స్వామివారికి ఆభరణాల తయారుచేయించాడు. నేటి ఉదయం స్వామివారికి సమర్పించుకుంటానని భక్తుడు తెలిపారు.

స్వామివారికి 6 కిలోల బంగారం విరాళం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details