ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కాంగ్రెస్​ను వీడిన బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి

కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బైరెడ్డి రాజశేఖర్​రెడ్డి కర్నూల్లో నేడు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు.

By

Published : Mar 13, 2019, 9:57 PM IST

బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి

కార్యకర్తల సమావేశంలో బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి



ఆంధ్రప్రదేశ్​లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశాం. అలాంటి మమ్మల్నీ పార్టీ చిన్నచూపు చూస్తోంది. పార్టీని నిర్వీర్యం చేయడంలో పీసీసీ అధ్యక్షుడు రఘవీరా సిద్ధహస్తులు. అలాంటి పరిస్థితులు మారాలని రాహుల్​ గాంధీకి లేఖ రాశాను. పార్టీ నుంచి నన్ను ఎందుకు బహిష్కరించారో అర్థంకాలేదు. భవిష్యత్​ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను.
- బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి


ABOUT THE AUTHOR

...view details