By ETV Bharat Andhra Pradesh Team
Published : 7 hours ago
10న మంత్రివర్గ సమావేశం - కీలక పథకాలపై నిర్ణయం
State Cabinet Meeting Chaired by CM Chandrababu at Secretariat:అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 10వ తేదీన సమావేశం కానుంది. ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలు లాంటి అంశాలపై కెబినెట్ నిర్ణయం తీసుకోనుంది. చెత్త పన్ను రద్దుకు ఆమోదం తెలియజేయనుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది. అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.