national

సికింద్రాబాద్‌లోని పలు హోటళ్లలో తనిఖీలు - కాలం చెల్లిన బియ్యంతో వంటలు

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 6:09 PM IST

INSPECTION VIVAHA BHOJANAMBU HOTEL
Inspection in Hotels in Secunderabad (ETV Bharat)

Inspection in Hotels in Secunderabad :సికింద్రాబాద్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. వివాహ భోజనంబు, గ్రిల్ 9 హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో కాలం చెల్లిన బియ్యంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్రిజ్లో నిల్వ చేసిన వస్తువులను వేడి చేసి వినియోగదారులకు అందిస్తుండడంపై ఆరా తీశారు. వంటగదిలో పరిశుభ్రత లోపించినట్లు గుర్తించిన అధికారులు పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details