national

ETV Bharat / snippets

రూ.2వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం- 10 రోజుల వ్యవధిలో రెండోసారి!

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2024, 8:08 PM IST

200kg Drugs Seized in Delhi
200kg Drugs Seized in Delhi (ETV Bharat)

200kg Drugs Seized in Delhi దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.2 వేల కోట్లు విలువైన 200 కిలోల కొకైన్‌ను దిల్లీ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. గత వారం కూడా దిల్లీలో 2 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. 10 రోజుల వ్యవధిలో రెండో సారి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేయడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details