Loksabha MPs Oath : రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా, చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి గతంలోనే బాధ్యతలు స్వీకరించారు.
లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం- తెలుగులో కొందరు, ఆంగ్లంలో మరికొందరు - Loksabha MPS OATH - LOKSABHA MPS OATH
tdp mps oath : లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పలువురు తెలుగులో, మరికొందరు ఇంగ్లిష్లో ప్రమాణ స్వీకారం చేశారు.
![లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం- తెలుగులో కొందరు, ఆంగ్లంలో మరికొందరు - Loksabha MPS OATH tdp_mps_oath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-06-2024/1200-675-21782262-thumbnail-16x9-tdp-mps-oath1.jpg)
tdp_mps_oath (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 12:56 PM IST
|Updated : Jun 24, 2024, 3:34 PM IST
దగ్గుబాటి పురందేశ్వరి, కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీ భరత్, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, సీఎం రమేశ్, ఉదయ్ శ్రీనివాస్, హరీష్ బాలయోగి, పుట్టా మహేశ్కుమార్ తదితరులు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు.
దైవసాక్షిగా ఒకరు, మనస్సాక్షిగా మరొకరు- ప్రమాణం చేసిన టీడీపీ ఎంపీలు రామ్మోహన్, చంద్రశేఖర్ (ETV Bharat)
Last Updated : Jun 24, 2024, 3:34 PM IST