యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ దర్బార్ నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. 1984లో కొనుగోలు చేసిన 26 ఎకరాలకు సంబంధించిన పట్టాలు ఇవ్వలేదని వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి : ధర్నాచౌక్ వద్ద తెదేపా నేతల ఆందోళన... అరెస్టు