ETV Bharat / state

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ దర్బార్​

భూ సమస్యల పరిష్కారానికి మోత్కూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో రెవెన్యూ దర్బార్​ నిర్వహించారు.

author img

By

Published : Jul 25, 2019, 7:08 PM IST

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ దర్బార్​

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ దర్బార్ నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. 1984లో కొనుగోలు చేసిన 26 ఎకరాలకు సంబంధించిన పట్టాలు ఇవ్వలేదని వినతిపత్రం అందించారు.

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ దర్బార్​

ఇదీ చూడండి : ధర్నాచౌక్​ వద్ద తెదేపా నేతల ఆందోళన... అరెస్టు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ దర్బార్ నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. 1984లో కొనుగోలు చేసిన 26 ఎకరాలకు సంబంధించిన పట్టాలు ఇవ్వలేదని వినతిపత్రం అందించారు.

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ దర్బార్​

ఇదీ చూడండి : ధర్నాచౌక్​ వద్ద తెదేపా నేతల ఆందోళన... అరెస్టు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.