వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి ఇండస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300 మందికి వీటిని అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల సేవలే కాకుండా కిందిస్థాయి సిబ్బంది సేవలు సైతం మరువలేనివని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇవీచూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500