సిద్దిపేట జిల్లాలో దళిత రైతు ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ... సూర్యాపేట జిల్లా కోదాడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా చేపట్టారు.
తెరాస ప్రభుత్వం ఎన్నికల సమయంలో దళితులకు మాయమాటలు చెప్పి మోసం చేసిందని భాజపా రాష్ట్ర నాయకుడు వేలంగిరాజు అన్నారు. కేసీఆర్ తీరు మారకుంటే రాబోయే ఎన్నికల్లో వారే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇవీచూడండి: మొబైల్ కోసం... స్నేహితుడిపై హత్యాయత్నం