ETV Bharat / state

దుబ్బాకలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

author img

By

Published : May 19, 2020, 2:39 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. దుబ్బాకలోఉదయం 6 గంటల నుంచే వివిధ రూట్లకు బస్సులు బయల్దేరాయి. ​

dubbaka latest news
dubbaka latest news

సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దుబ్బాక డిపో నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. అలాగే విధులకు హాజరైన కండక్టర్లు,డ్రైవర్లు డిపో సూపర్​వైజర్​ మాస్కులు పంపిణీ చేశారు.

సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దుబ్బాక డిపో నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. అలాగే విధులకు హాజరైన కండక్టర్లు,డ్రైవర్లు డిపో సూపర్​వైజర్​ మాస్కులు పంపిణీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.