ETV Bharat / state

చేర్యాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

సిద్దిపేట జిల్లా  చేర్యాలలో జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి పర్యటించారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

author img

By

Published : Jul 3, 2019, 12:12 AM IST

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిద్దిపేట జిల్లా చేర్యాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సగానికి పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని, ఇంకా ఇరవై వేల సభ్యత్వాల నమోదుకు బుక్స్ అవసరమని తెలిపారు. ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురవేయాలని, సభ్యత్వ నమోదుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తమ వంతు బాధ్యతగా పాల్గొనాలన్నారు.

చేర్యాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ఇవీ చూడండి: భాజపా ఎంపీలను మందలించిన మోదీ

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిద్దిపేట జిల్లా చేర్యాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సగానికి పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని, ఇంకా ఇరవై వేల సభ్యత్వాల నమోదుకు బుక్స్ అవసరమని తెలిపారు. ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురవేయాలని, సభ్యత్వ నమోదుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తమ వంతు బాధ్యతగా పాల్గొనాలన్నారు.

చేర్యాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ఇవీ చూడండి: భాజపా ఎంపీలను మందలించిన మోదీ

సికింద్రాబాద్ యాంకర్ తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు భాజపా అని ప్రత్యామ్నాయమని మిషన్ సౌత్ ను విజయవంతం చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు.. అల్వాల్ లోతుకుంట లో శుభ శ్రీ గార్డెన్లో భారతీయ జనతా పార్టీ మేడ్చల్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మురళీధర్ రావు గారు హాజరయ్యారు..భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 6 నుండి 11 వరకు జరిగే భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు..గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని నమోదు చేయించాలని తెలిపారు..చరిత్రను సృష్టించే విధంగా ప్రణాళికాబద్ధంగా సభ్యత్వ నమోదు ఉద్యమం కొనసాగాలని అన్నారు..పార్లమెంట్ ఎన్నికల అనంతరం దేశంలో వీస్తున్న భాజపా పవనాలను మోడీ అనుకూలతను పార్టీ శ్రేణులు వినియోగించుకోవాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు .కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఆరోపించారు .దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టి భాజపాను మరింత పటిష్టంగా చేయాలని పేర్కొన్నారు ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు..అన్ని పార్టీల నుండి వచ్చే వారిని బిజెపిలో కలుపుకోవాలని వారిని సభ్యులుగా స్వీకరించి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు...బైట్.1 మురళీధర్ రావు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 2.లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.