ETV Bharat / state

'అంబేడ్కర్ చూపిన మార్గంలోనే అందరూ నడవాలి' - ఎమ్మెల్యే మదన్ రెడ్డి

మెదక్ జిల్లా నర్సాపూర్​లో.. డా. బీఆర్​ అంబేడ్కర్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి .. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

br ambedkar
అంబేడ్కర్ చూపిన మార్గం
author img

By

Published : Apr 14, 2021, 4:15 PM IST

డా. బీఆర్ అంబేడ్కర్.. దేశం గర్వించదగ్గ వ్యక్తి అని ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొనియాడారు. మెదక్ జిల్లా నర్సాపూర్​లోని చిల్డ్రన్ పార్క్​లో.. బాబాసాహెబ్ 130వ జయంతిని ఘనంగా జరిపారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్.. సునీతా లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అంబేడ్కర్​ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరూ..ఆ మహనీయుడు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నేతలతో పాటు.. తెరాస శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

డా. బీఆర్ అంబేడ్కర్.. దేశం గర్వించదగ్గ వ్యక్తి అని ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొనియాడారు. మెదక్ జిల్లా నర్సాపూర్​లోని చిల్డ్రన్ పార్క్​లో.. బాబాసాహెబ్ 130వ జయంతిని ఘనంగా జరిపారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్.. సునీతా లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అంబేడ్కర్​ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరూ..ఆ మహనీయుడు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నేతలతో పాటు.. తెరాస శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఇదీ చదవండి: సెల్ఫీ వీడియో: గొలుసుకట్టు మోసంతో ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.