ETV Bharat / state

తహసీల్దార్​ను నిర్బంధించిన భార్యాభర్తలు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం తహసీల్దార్​ను మాజీ నక్సలైట్​ నిర్బంధించాడు. తన భార్యతో కలిసి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాడు.

author img

By

Published : Jul 4, 2019, 5:09 PM IST

తహసీల్దార్​ నిర్బంధం

తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవటం లేదని ఓ వ్యక్తి తన భార్యతో కలిసి మహబూబాబాద్ జిల్లా బయ్యారం తహసీల్దార్​ను నిర్బంధించాడు. మాజీ నక్సలైట్​ కాశీరాం లొంగిపోయినందుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది. కొన్నేళ్లుగా సాగుచేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నాడు. కొంతమంది గిరిజనులు ఆ భూమి మాదంటూ తహసీల్దార్​ను ఆశ్రయించారు. రెవిన్యూ అధికారులు ఆ భూమి వైపు ఎవరూ వెళ్లొద్దని నోటీసులు జారీ చేశారు. కాశీరాం గత కొన్నిరోజులుగా ఆర్​డీఓ, కలెక్టర్​ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల.. తహశీల్దార్ పుల్లారావును కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనకు దిగాడు. భూమిని సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడం వల్ల బాధితుడు శాంతించాడు. గతంలో కూడా ఇదే తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో భార్యభర్తలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.

తహసీల్దార్​ నిర్బంధం

ఇవీ చూడండి: 'వరంగల్​ కామాంధుడిని ఉరితీయాలి'

తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవటం లేదని ఓ వ్యక్తి తన భార్యతో కలిసి మహబూబాబాద్ జిల్లా బయ్యారం తహసీల్దార్​ను నిర్బంధించాడు. మాజీ నక్సలైట్​ కాశీరాం లొంగిపోయినందుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది. కొన్నేళ్లుగా సాగుచేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నాడు. కొంతమంది గిరిజనులు ఆ భూమి మాదంటూ తహసీల్దార్​ను ఆశ్రయించారు. రెవిన్యూ అధికారులు ఆ భూమి వైపు ఎవరూ వెళ్లొద్దని నోటీసులు జారీ చేశారు. కాశీరాం గత కొన్నిరోజులుగా ఆర్​డీఓ, కలెక్టర్​ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల.. తహశీల్దార్ పుల్లారావును కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనకు దిగాడు. భూమిని సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడం వల్ల బాధితుడు శాంతించాడు. గతంలో కూడా ఇదే తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో భార్యభర్తలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.

తహసీల్దార్​ నిర్బంధం

ఇవీ చూడండి: 'వరంగల్​ కామాంధుడిని ఉరితీయాలి'

Tg_wgl_21_04_Thahasildhar_Nirbhandham_ab_TS10071 NarasimhaRao, Mahabubabad,9394450198. ( ) లొంగిపోయిన మాజీ నక్సలైట్ కాశీరాం కుటుంబం సభ్యుల కుమహబూబాబాద్ జిల్లా బయ్యారం శివారులో గత ప్రభుత్వం లో 5 ఎకరాల భూమిని ఇచ్చింది.వీరు కొన్ని సంవత్సరాలుగా సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇది నా భూమి అంటూ కొంతమంది గిరిజనులు తహశీల్దార్ ని ఆశ్రయించారు. దీంతో రెవిన్యూ అధికారులు ఆభూమి వైపు ఎవరూ వెళ్ళ వద్దు అంటూ ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు.మాజీ నక్సలైట్ కాశీరాం గత కొన్ని రోజులు గా ఆర్ డి.వో చూటు,కలెక్టర్ ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో,మాజీ నక్సలైట్ కుటుంబం సభ్యులు గురువారం బయ్యారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోని నా భూమిని నాకు ఇచ్చేంత వరకు కదిలేదులేదు అంటూ తహశీల్దార్ పుల్లా రావును ఆఫీస్ రూమ్ లో నిర్బందించి బయట భార్యాభర్త ఇద్దరు కలిసి అందోళన కు దిగినారు.ఈవిషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.భూమిని సర్వే చేపించి సమస్యను పరిష్కరిస్తామని తహశీల్దార్ హామీని ఇవ్వడం తో భాదితులు ఆందోళనను విరమించారు.గతంలో కూడ ఇదే తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో భార్య...భర్త లు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కాశీరామ్..... బాధితుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.