జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దుర్గా, గిరుకల కాలనీ, హనుమాన్వాడలోని పలు ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. పలువురి ఆధార్ కార్డులు చెక్ చేశారు. సరైన ధ్రువ పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: సవాళ్ల పథంలో బడ్జెట్ రథం.. స్వప్నం సాకారమయ్యేనా?