ETV Bharat / state

గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై హైకోర్టు స్టే

గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఎనిమిది వారాల పాటు ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

author img

By

Published : May 9, 2019, 8:07 PM IST

ఎంపీటీసీ ఎన్నికపై స్టే

నాగర్‌కర్నూల్‌ మండలం గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఎనిమిది వారాల పాటు ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని ఈసీని ఆదేశించింది. కాంగ్రెస్​ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకట నారాయణరెడ్డిని, తెరాస అభ్యర్థి దొడ్ల ఈశ్వర్​రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఈ నెల 4న జరగాల్సిన ఎంపీటీసీ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపి... పూర్తిగా స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది.

గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై ఎనిమిది వారాలు స్టే

ఇదీ చదవండి : 'ఆ రెండు స్థానాలకు 15 వరకు నోటిఫికేషన్​ వద్దు'

నాగర్‌కర్నూల్‌ మండలం గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఎనిమిది వారాల పాటు ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని ఈసీని ఆదేశించింది. కాంగ్రెస్​ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకట నారాయణరెడ్డిని, తెరాస అభ్యర్థి దొడ్ల ఈశ్వర్​రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఈ నెల 4న జరగాల్సిన ఎంపీటీసీ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపి... పూర్తిగా స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది.

గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై ఎనిమిది వారాలు స్టే

ఇదీ చదవండి : 'ఆ రెండు స్థానాలకు 15 వరకు నోటిఫికేషన్​ వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.