ETV Bharat / state

పూర్తి నష్టపరిహారం చెల్లించాలి: భాజపా

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వద్ద భాజపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అధికంగా దుకాణాల అనుమతులిచ్చి.. బీమా ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు.

author img

By

Published : Feb 1, 2019, 1:59 PM IST

bjp

నుమాయిష్ అగ్ని ప్రమాద ఘటన నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని భాజపా నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్సీ రామచందర్ రావు తమ కార్యకర్తలతో కలసి ఎగ్జిబిషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులకు పూర్తి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంటి తుడుపు చర్యగా సిగరెట్ వల్ల ప్రమాదం జరిగిందనటం సరికాదన్నారు. పొలీసులు ఆందోళనకారులను అడ్డుకుని స్టేషన్​కు తరలించారు.

bjp
undefined

నుమాయిష్ అగ్ని ప్రమాద ఘటన నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని భాజపా నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్సీ రామచందర్ రావు తమ కార్యకర్తలతో కలసి ఎగ్జిబిషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులకు పూర్తి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంటి తుడుపు చర్యగా సిగరెట్ వల్ల ప్రమాదం జరిగిందనటం సరికాదన్నారు. పొలీసులు ఆందోళనకారులను అడ్డుకుని స్టేషన్​కు తరలించారు.

bjp
undefined
Intro:Hyd_tg_19_01_footpath_akramalu_kulchivetha_av_c29
మేడ్చల్ : కుత్బుల్లాపూర్

జీడిమెట్లలో ఫుట్పాత్ పై అక్రమాల కూల్చివేత


Body:జిహెచ్ఎంసీ పరిధి జీడిమెట్లలో పాదచాలరుల వంతెనపై నిర్మించిన అక్రమాలను జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. వంతెనపై చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న వారి సామగ్రిని తొలగించారు. రోడ్డు పై ఇలా వేసుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ఇలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని వారు సూచించారు.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.