భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్లో విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం ముగ్గురు వ్యక్తులు చెరువుకు వెళ్లగా... ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గమనించి ఇద్దరిని కాపాడారు. చాలా సేపు పడవలో గాలించగా... పొన్నాల శ్రీధర్ మృతదేహం లభించింది. మృతుడు సారపాకలోని ఐటీసీ కంపెనీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
ఇదీ చూడండి: భారీ నగదున్న బ్యాగ్ మాయం.. పోలీసుల వేట