ఆదిలాబాద్లోని మార్కెట్యార్డులో సక్షమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాపాలనాధికారి దివ్య దేవరాజన్ దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు. దివ్యాంగుల పాఠశాల ఏర్పాటుకు ముందుకు వస్తే నిధులు కేటాయిస్తానని కలెక్టర్ తెలిపారు.
ఇవీచూడండి: భాజపాలో చేరిన సోమారపు సత్యనారాయణ