ఇవీ చూడండి:'మా' లో రాజకీయాలు వద్దు..!
బాసర ఐఐఐటీలో ఘనంగా స్నాతకోత్సవం
బాసర ఐఐఐటీలో నాలుగవ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. పలు ఇంజనీరింగ్ విభాగాల్లో సాంకేతిక విద్యలో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. కళాశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
వైభవంగా కార్యక్రమం
బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 4వ స్నాతకోత్సవం కోలాహలంగా సాగింది. పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్ విద్యార్థులకు కళాశాల ఉపకులపతి డాక్టర్. అశోక్ పట్టాలను అందజేశారు.పతకాలు, పట్టాలు పొందిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితాలకు బంగారు బాట వేసిన కళాశాల యాజమన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ప్రొ. వెంకటరమణ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'మా' లో రాజకీయాలు వద్దు..!
Intro:Body:
Conclusion:
df
Conclusion: