ETV Bharat / state

రైతులకు లాక్‌డౌన్‌ ఇబ్బందులేమీ ఉండవు: ఎస్పీ రాజేశ్​ చంద్ర - ఖరీఫ్​ విత్తనాలపై ఆదిలాబాద్​ ఎస్పీ సూచనలు

రానున్న ఖరీఫ్​ దృష్ట్యా విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆదిలాబాద్​ ఎస్పీ రాజేశ్​ చంద్ర వెల్లడించారు. లాక్​డౌన్​లో ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

adilabad sp suggestions to farmers on kharif
రైతులకు ఆదిలాబాద్​ ఎస్పీ సూచనలు
author img

By

Published : May 26, 2021, 12:08 PM IST

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతులకు లాక్‌డౌన్‌ ఇబ్బందులేవీ తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ రాజేశ్‌ చంద్ర వెల్లడించారు. ఖరీఫ్‌ ఆరంభం కానున్న దృష్ట్యా రైతులు తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కొనుగోళ్లు చేసుకోవచ్చని సూచించారు.

వ్యవసాయ సంబంధ దుకాణాల నిర్వహణ, సిబ్బందికి.. వ్యవసాయ శాఖ అధికారుల సిఫారసుకు అనుగుణంగా అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న ద్విచక్రవాహనాలు, కార్లను సీజ్‌ చేశారు. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ డివిజన్ల పరిధిలో లాక్‌డౌన్‌ తీరును ఆయన పరిశీలించారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతులకు లాక్‌డౌన్‌ ఇబ్బందులేవీ తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ రాజేశ్‌ చంద్ర వెల్లడించారు. ఖరీఫ్‌ ఆరంభం కానున్న దృష్ట్యా రైతులు తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కొనుగోళ్లు చేసుకోవచ్చని సూచించారు.

వ్యవసాయ సంబంధ దుకాణాల నిర్వహణ, సిబ్బందికి.. వ్యవసాయ శాఖ అధికారుల సిఫారసుకు అనుగుణంగా అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న ద్విచక్రవాహనాలు, కార్లను సీజ్‌ చేశారు. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ డివిజన్ల పరిధిలో లాక్‌డౌన్‌ తీరును ఆయన పరిశీలించారు.

ఇదీ చదవండి: సేవలు అందిస్తున్నా మాపై ఎందుకీ నిర్లక్ష్యం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.