ETV Bharat / city

'ద్వాదశాదీత్యుడి'గా ఖైరతాబాద్​ మహాగణనాథుడు

author img

By

Published : Aug 19, 2019, 7:45 PM IST

వినాయక చవితి పండుగ అనగానే తెలుగు ప్రజల మదిలో మెదిలేది ఖైరతాబాద్​ గణేశ్​. భారీ ఆకారంలో అత్యద్భుతంగా దర్శనం ఇచ్చే ఈ గణపతికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది ఖైరతాబాద్​ మహాగణనాథుడు ద్వాదశాదీత్యుడి రూపంలో దర్శనమివ్వనున్నాడు.

'ద్వాదశాదీత్యుడి'గా ఖైరతాబాద్​ మహాగణనాథుడు
'ద్వాదశాదీత్యుడి'గా ఖైరతాబాద్​ మహాగణనాథుడు

ఈసారి ద్వాదశాదీత్యుడి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్​ మహాగణనాథుడి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పెయింటింగ్​ పనులు జరుగుతున్నాయి. ఈనెల 26లోపు పనులన్నీ పూర్తి చేస్తామని.. వినాయకచవితికి ఒక్కరోజు ముందు స్వామివారి నుంచి కర్రలను తొలగిస్తామని ప్రముఖ శిల్పి సుదర్శన్​ తెలిపారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతిని రూపొందిస్తున్నామన్నారు. ఈ రూపంలో వినాయకుణ్ని కొలిస్తే సకాలంలో వర్షాలు పడతాయని, అందరికీ మంచి చేకూరుతుందని సిద్ధాంతి గౌరిపట్ల విఠల శర్మ తెలిపారని చెప్పారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న 61 అడుగుల మహాగణపయ్య నిర్మాణం, విగ్రహ విశిష్టత, ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు ఈటీవీ భారత్​ ప్రతినిధి ప్రవీణ్​ కుమార్​ అందిస్తారు...

'ద్వాదశాదీత్యుడి'గా ఖైరతాబాద్​ మహాగణనాథుడు

ఈసారి ద్వాదశాదీత్యుడి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్​ మహాగణనాథుడి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పెయింటింగ్​ పనులు జరుగుతున్నాయి. ఈనెల 26లోపు పనులన్నీ పూర్తి చేస్తామని.. వినాయకచవితికి ఒక్కరోజు ముందు స్వామివారి నుంచి కర్రలను తొలగిస్తామని ప్రముఖ శిల్పి సుదర్శన్​ తెలిపారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతిని రూపొందిస్తున్నామన్నారు. ఈ రూపంలో వినాయకుణ్ని కొలిస్తే సకాలంలో వర్షాలు పడతాయని, అందరికీ మంచి చేకూరుతుందని సిద్ధాంతి గౌరిపట్ల విఠల శర్మ తెలిపారని చెప్పారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న 61 అడుగుల మహాగణపయ్య నిర్మాణం, విగ్రహ విశిష్టత, ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు ఈటీవీ భారత్​ ప్రతినిధి ప్రవీణ్​ కుమార్​ అందిస్తారు...

Intro:TG_KRN_06_19_SFI_ANDOLANA_AB_TS10036
sudhakar contributer karimnagar 9394450126

విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు పలు కళాశాలల విద్యార్థులతో కలిసి కరీంనగర్ నగరం లో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీ ప్రదర్శన ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కార్యాలయం ముందు బైఠాయించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్లర్ ను నియమించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వై ద్యం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తా అని హామీ ఇచ్చిన కెసిఆర్ హామీలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు గురుకుల పాఠశాలను అద్దె భవనాల్లో నడిపిస్తూ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు చేపడుతున్న ఆందోళన లను ప్రభుత్వం పోలీసులచే అడ్డుకోవడం తగదన్నారు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు


బైట్ రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి


Body:య్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.