ETV Bharat / bharat

భారీ ఎన్​కౌంటర్​- 8 మంది నక్సల్స్ హతం

author img

By

Published : Feb 22, 2020, 3:26 PM IST

Updated : Mar 2, 2020, 4:37 AM IST

ఛత్తీస్​గఢ్​లో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Eight Maoists killed Officers seized weapons and other items from the premises.
భారీ ఎన్​కౌంటర్​లో 8మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు హతమయ్యారు.

సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు ఆపరేషన్‌ ప్రహార్‌ చేపట్టాయి. భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్‌ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి

హతమైన మావోయిస్టుల ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు హతమయ్యారు.

సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు ఆపరేషన్‌ ప్రహార్‌ చేపట్టాయి. భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్‌ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి

హతమైన మావోయిస్టుల ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Last Updated : Mar 2, 2020, 4:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.