thumbnail

కోలాహలంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం

By

Published : May 26, 2019, 11:15 AM IST

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం వైకుంఠపురంలో శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు స్వామివారికి గరుడోత్సవం నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. పెద్దఎత్తున భక్తులు హాజరై దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.