శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఏడు పూరిళ్లు దగ్ధం - rs.14 lakhs property burnt in fire accident news today
🎬 Watch Now: Feature Video
నిప్పురవ్వలు ఎగసిపడి ఏడు పూరి గుడిసెలు పూర్తిగా దగ్దమైన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామంలో జరిగింది. కూలీ పనులకు వెళ్లే సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి రూ.14 లక్షల ఆస్తి బుగ్గి పాలైంది.