ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా మైదుకూరులో కొవ్వొత్తుల ప్రదర్శన

author img

By

Published : Feb 8, 2020, 7:43 AM IST

ముడు రాజధానులకు మద్దతుగా కడప జిల్లా మైదుకూరులో వైకాపా నాయకులు కొవ్వొత్తులు ప్రదర్శన నిర్వహించారు.

ysrcp candle rally in cuddapah district
మూడు రాజధానులకు మద్దతుగా మైదుకూరులో కొవ్వొత్తులు ప్రదర్శన
మూడు రాజధానులకు మద్దతుగా మైదుకూరులో కొవ్వొత్తుల ప్రదర్శన

రాజధాని వికేంద్రీకరణ జరగాలంటూ కడప జిల్లా మైదుకూరులో వైకాపా నాయకులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఒక 'రాజధాని వద్దు-మూడు రాజధానులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు. రాయలసీమలో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

మూడు రాజధానులకు మద్దతుగా మైదుకూరులో కొవ్వొత్తుల ప్రదర్శన

రాజధాని వికేంద్రీకరణ జరగాలంటూ కడప జిల్లా మైదుకూరులో వైకాపా నాయకులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఒక 'రాజధాని వద్దు-మూడు రాజధానులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు. రాయలసీమలో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :

మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా శ్రేణుల మానవహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.