ETV Bharat / state

నిత్యావసర సరుకులు పంపణీ చేసిన వైకాపా నాయకులు - @corona ap cases

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట వాసులకు స్థానిక వైకాపా నాయకుడు హరినాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ycp leaders distrubutes necessary goods to kadapa dst obulavari palli villagers
నిత్యవసరాల పంపణీ చేసిన వైకాపా నాయకులు
author img

By

Published : Apr 11, 2020, 1:03 PM IST

కడప జిల్లా ఓబులవారిపల్లెలో వైకాపా నాయకులు నిత్యావసర సరుకులు పంపీణీ చేశారు. ప్రతి ఒక్కరూ పోలీసులు, ప్రభుత్వం సూచించినట్లు ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ నిరోధానికి సహకరించాలని స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

కడప జిల్లా ఓబులవారిపల్లెలో వైకాపా నాయకులు నిత్యావసర సరుకులు పంపీణీ చేశారు. ప్రతి ఒక్కరూ పోలీసులు, ప్రభుత్వం సూచించినట్లు ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ నిరోధానికి సహకరించాలని స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో 386కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.