ETV Bharat / state

భార్యాభర్తలపై వైకాపా నాయకుల దాడి

కడప జిల్లా చింత కొమ్మదిన్న మండలానికి చెందిన భార్య భర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఇద్దరికి గాయాలవగా బాధితులను రిమ్స్​కు తరలించారు.

author img

By

Published : Jun 25, 2020, 8:09 PM IST

భార్యాభర్తల పై వైకాపా నాయకులు దాడి
భార్యాభర్తల పై వైకాపా నాయకులు దాడి

కడప జిల్లా చింత కొమ్మదిన్న మండలానికి చెందిన భార్యాభర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా బాధితులను చికిత్స నిమిత్తం రిమ్స్​కు తరలించారు. పొలంలో పనులు చేస్తుండగా వైకాపా నాయకులు దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ నుంచి పోలీసులు ఇప్పటి వరకు ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లా చింత కొమ్మదిన్న మండలానికి చెందిన భార్యాభర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా బాధితులను చికిత్స నిమిత్తం రిమ్స్​కు తరలించారు. పొలంలో పనులు చేస్తుండగా వైకాపా నాయకులు దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ నుంచి పోలీసులు ఇప్పటి వరకు ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: చెట్టుకు ఉరి వేసుకుని.. మతి స్తిమితం లేని యువకుడు ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.