ETV Bharat / state

'ఏడాది పాలనలో 90 శాతం హామీలు నెరవేర్చాం' - రైల్వేకోడూరులో వైకాపా సంబరాల వార్తలు

ఏడాది పాలనలో 90 శాతం హామీలు నెరవేర్చామని ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులో వైకాపా ప్రభుత్వం ఏఢాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్నారు.

ycp celebrations in railway koduru kadapa district
రైల్వేకోడూరులో వైకాపా నేతల సంబరాలు
author img

By

Published : May 30, 2020, 1:57 PM IST

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచారు.

ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఏడాది పాలనలో మేనిఫెస్టో హామీలను 90 శాతం నెరవేర్చామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు.

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచారు.

ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఏడాది పాలనలో మేనిఫెస్టో హామీలను 90 శాతం నెరవేర్చామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:

అనుమానాస్పద స్థితిలో వైద్యుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.