జమ్మలమడుగు, పులివెందుల, మైదకూరు తదితర నియోజకవర్గాల పరిధిలో శనివారం రాత్రి కురిసిన గాలివాన.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జమ్మలమడుగు మండలం కొట్టాలపల్లి గ్రామంలో 3 ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లకు పై కప్పులు ఎగిరిపోయాయి. గండికోట ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిమ్మ చెట్లు పడిపోయాయి.
ఇదీ చదవండి: