ETV Bharat / state

గాలివాన బీభత్సం.. రైతులకు తీవ్ర నష్టం

కడప జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని రైతులకు పంట నష్టం వాటిల్లింది. జమ్మలమడుగు మండలంలో 3 ఇళ్లు కూలిపోయాయి.

author img

By

Published : Apr 26, 2020, 1:52 PM IST

wind and rainfall damages highly in kadapa district
గాలివానకు కుప్పకూలిన ఇల్లు

జమ్మలమడుగు, పులివెందుల, మైదకూరు తదితర నియోజకవర్గాల పరిధిలో శనివారం రాత్రి కురిసిన గాలివాన.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జమ్మలమడుగు మండలం కొట్టాలపల్లి గ్రామంలో 3 ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లకు పై కప్పులు ఎగిరిపోయాయి. గండికోట ప్రాంతంలో విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. నిమ్మ చెట్లు పడిపోయాయి.

ఇదీ చదవండి:

జమ్మలమడుగు, పులివెందుల, మైదకూరు తదితర నియోజకవర్గాల పరిధిలో శనివారం రాత్రి కురిసిన గాలివాన.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జమ్మలమడుగు మండలం కొట్టాలపల్లి గ్రామంలో 3 ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లకు పై కప్పులు ఎగిరిపోయాయి. గండికోట ప్రాంతంలో విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. నిమ్మ చెట్లు పడిపోయాయి.

ఇదీ చదవండి:

వర్ష బీభత్సం... మామిడి రైతుకు తీవ్ర నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.