ETV Bharat / state

ప్రొద్దుటూరులో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు - ప్రొద్దుటూరు తాజా వార్తలు

ప్రొద్దుటూరు పట్టణంలో మంగళవారం విజిలెన్స్​ అధికారులు సోదాలు చేపట్టారు. ఇండస్ట్రియల్​ ఎస్టేట్​లోని మూడు డాల్​ మిల్లులో తనిఖీలు చేశారు. బస్తాల్లో తూకాలు తేడాలు రావడం వల్ల మిల్లు యాజమాన్యం కేసులు నమోదు చేశారు.

vigilence officers search in dall mills in proddutur
ప్రొద్దుటూరు డాల్​ మిల్లుల్లో విజిలెన్స్​ అధికారుల సోదాలు
author img

By

Published : Oct 27, 2020, 10:58 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండీ కాంప్లెక్స్​లోని ఓ దుకాణంలో.. అలాగే ఇండస్ట్రియల్​ ఎస్టేట్​లోని మరో మూడు డాల్​ మిల్లులో సోదాలు చేశారు. అందులో భాగంగా 30 కేజీల బస్తాల్లో తూకాలు తేడాలు రావడంతో కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్​ సీఐ దస్తగిరిబాబు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పప్పుదినుసులను నిల్వ చేసి.. మార్కెట్​లో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

కడప జిల్లా ప్రొద్దుటూరులో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండీ కాంప్లెక్స్​లోని ఓ దుకాణంలో.. అలాగే ఇండస్ట్రియల్​ ఎస్టేట్​లోని మరో మూడు డాల్​ మిల్లులో సోదాలు చేశారు. అందులో భాగంగా 30 కేజీల బస్తాల్లో తూకాలు తేడాలు రావడంతో కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్​ సీఐ దస్తగిరిబాబు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పప్పుదినుసులను నిల్వ చేసి.. మార్కెట్​లో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

మచిలీపట్నం నగరపాలక సంస్థలో అనిశా తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.