ETV Bharat / state

జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్​పర్సన్​గా వేల్పుల శివమ్మ

author img

By

Published : Mar 18, 2021, 4:22 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్​పర్సన్​, వైస్​ ఛైర్మన్​ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఛైర్​పర్సన్​గా వేల్పుల శివమ్మ ఎన్నికయ్యారు.

Velpula Sivamma
జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్మన్​గా వేల్పుల శివమ్మ

జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్​పర్సన్​, వైస్​ ఛైర్మన్​ ఎన్నిక పూర్తి అయింది. ఛైర్​పర్సన్​గా 12వ వార్డులో గెలుపొందిన వేల్పుల శివమ్మ, వైస్ ఛైర్మన్​గా పోరెడ్డి రామ లక్ష్మణ్​ ఎన్నికయ్యారు. ముందుగా ఆర్డీవో నాగన్న కౌన్సిలర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఛైర్​పర్సన్​, వైస్ ఛైర్మన్​లకు ధ్రువ పత్రాలను అందజేశారు. ప్రజల సహకారంతో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీలను వైకాపా కైవసం చేసుకుందని.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్​పర్సన్​, వైస్​ ఛైర్మన్​ ఎన్నిక పూర్తి అయింది. ఛైర్​పర్సన్​గా 12వ వార్డులో గెలుపొందిన వేల్పుల శివమ్మ, వైస్ ఛైర్మన్​గా పోరెడ్డి రామ లక్ష్మణ్​ ఎన్నికయ్యారు. ముందుగా ఆర్డీవో నాగన్న కౌన్సిలర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఛైర్​పర్సన్​, వైస్ ఛైర్మన్​లకు ధ్రువ పత్రాలను అందజేశారు. ప్రజల సహకారంతో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీలను వైకాపా కైవసం చేసుకుందని.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చదవండీ.. విశాఖ మేయర్‌గా గొలగాని హరివెంకట కుమారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.