ETV Bharat / state

ఘనంగా 'యోగి వేమన' స్నాతకోత్సవం

మూడు స్నాతకోత్సవాలు ఒకేసారి ఏర్పాటు చేయడం వలన కడప యోగి వేమన యూనివర్శిటిలో సందడి వాతావరణం నెలకొంది.

author img

By

Published : Feb 19, 2019, 7:15 PM IST

convocation

కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. 6,7,8 స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించడం వలన సందడి వాతావరణం నెలకొంది. ముఖ్య అతిథిగా నాక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్పీ శర్మ హాజరయ్యారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి రామచంద్రారెడ్డి చేతులమీదుగా శర్మ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో యోగి వేమ యూనివర్శిటీ మంచి పేరు సంపాదిస్తుందని శర్శ విశ్వాసం వ్యక్తం చేశారు. 99 మంది పీజీ, డిగ్రీ విద్యార్థులు బంగారు పతకాలు అందుకోగా, 1100 మంది డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.

యోగి వేమన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. 6,7,8 స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించడం వలన సందడి వాతావరణం నెలకొంది. ముఖ్య అతిథిగా నాక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్పీ శర్మ హాజరయ్యారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి రామచంద్రారెడ్డి చేతులమీదుగా శర్మ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో యోగి వేమ యూనివర్శిటీ మంచి పేరు సంపాదిస్తుందని శర్శ విశ్వాసం వ్యక్తం చేశారు. 99 మంది పీజీ, డిగ్రీ విద్యార్థులు బంగారు పతకాలు అందుకోగా, 1100 మంది డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.

యోగి వేమన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

New Delhi, Feb 19 (ANI): Congress workers protested outside CPI-M headquarters in Delhi on Tuesday against the death of two youth Congress workers that took place in Kerala. The two youth Congress workers were hacked to death on February 17 by unidentified assailants in Kerala's Kasargod. The Youth Congress has observed two day statewide dawn to dusk bandh in Kerala.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.