కడప జిల్లాలోని 350 మంది దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేసింది. అవసరమైన వారికి అధికారులు కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ
By
Published : Aug 27, 2019, 11:56 PM IST
దివ్యాంగులకు చేయూత
కడప జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ళను అందజేసింది. అవసరమైన వారికి కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్తో ఈ ట్రై సైకిల్పై 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తమ రోజువారి జీవితం ఇక సులభమవుతుందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
కడప జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ళను అందజేసింది. అవసరమైన వారికి కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్తో ఈ ట్రై సైకిల్పై 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తమ రోజువారి జీవితం ఇక సులభమవుతుందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.