ETV Bharat / state

దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ - ap latest

కడప జిల్లాలోని 350 మంది దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేసింది. అవసరమైన వారికి అధికారులు కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు.

దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ
author img

By

Published : Aug 27, 2019, 11:56 PM IST

దివ్యాంగులకు చేయూత
కడప జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ళను అందజేసింది. అవసరమైన వారికి కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్​తో ఈ ట్రై సైకిల్​పై 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కలెక్టర్​ హరికిరణ్​ తెలిపారు. తమ రోజువారి జీవితం ఇక సులభమవుతుందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...20 బడుల్లో.. వెయ్యి మంది విద్యార్థినులకు సైకిళ్లు

దివ్యాంగులకు చేయూత
కడప జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ళను అందజేసింది. అవసరమైన వారికి కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్​తో ఈ ట్రై సైకిల్​పై 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కలెక్టర్​ హరికిరణ్​ తెలిపారు. తమ రోజువారి జీవితం ఇక సులభమవుతుందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...20 బడుల్లో.. వెయ్యి మంది విద్యార్థినులకు సైకిళ్లు

Intro:AP-RJY-62-27-MURDER-ATTEMPT-DSP-AV-AP10022


Body:AP-RJY-62-27-MURDER-ATTEMPT-DSP-AV-AP10022


Conclusion:AP-RJY-62-27-MURDER-ATTEMPT-DSP-AV-AP10022
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.