ETV Bharat / state

తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Jun 14, 2020, 9:32 AM IST

తిరుపతిలోని ఓ ఇంటర్​ విద్యార్థిని ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఫ్యాన్​కు ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది.

student died of getting low marks in intermediate results in kadapa district
ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

కడప జిల్లా రాజంపేటలో యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్​ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్​కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివిన పావని ఇంటర్​ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. అయితే తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై ప్రతాప రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి :

కడప జిల్లా రాజంపేటలో యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్​ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్​కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివిన పావని ఇంటర్​ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. అయితే తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై ప్రతాప రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి :

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.