ETV Bharat / state

రూ.30 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగల పట్టివేత

author img

By

Published : Jul 30, 2020, 1:58 PM IST

కడప జిల్లా చెన్నూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

redsandal seazed in kadapa district
రూ.30 లక్షలు విలువ గల ఎర్రచందనం దుంగలు పట్టివేత

కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట అటవీ ప్రాంతంలో... అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి... వారి నుంచి రూ.30 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట అటవీ ప్రాంతంలో... అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి... వారి నుంచి రూ.30 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

'కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.