ETV Bharat / state

ఎర్రచందనం అక్రమ రవాణా..14 మంది స్మగ్లర్లు అరెస్టు

author img

By

Published : May 23, 2021, 12:08 PM IST

కడప శివారు వాటర్ గండి వద్ద 14 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 దుంగలు, వాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా
ఎర్రచందనం అక్రమ రవాణా

కడప జిల్లా లంకమల్ల అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 14 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు స్మగ్లర్లు పరారీలో ఉన్నారని.., వారి కోసం గాలిస్తున్నామని టాస్క్​ఫోర్స్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇదీచదవండి

కడప జిల్లా లంకమల్ల అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 14 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు స్మగ్లర్లు పరారీలో ఉన్నారని.., వారి కోసం గాలిస్తున్నామని టాస్క్​ఫోర్స్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇదీచదవండి

ఖాళీ రెమ్‌డెసివిర్‌ సీసాల్లో.. సెలైన్‌ నీళ్లు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.