ETV Bharat / state

'భూగర్భ జలాలను కాపాడండి... భావితరాలకు అందించండి' - Protect Groundwater Provide posters

సూక్ష్మ నీటి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో ఏపీడీ రవీంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు.

'భూగర్భ జలాలను కాపాడండి...భావితరాలకు అందించండి'
author img

By

Published : Jul 3, 2019, 6:11 PM IST

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏపీడీ రవీంద్రబాబు

భవిష్యత్తులో వ్యవసాయం సక్రమంగా సాగాలంటే వర్షపునీటిని భూమిలోకి ఇంకింపచేసి... భూగర్భ జలాలను కాపాడుకోవాలని జిల్లా సూక్ష్మ నీటి సాగు పథకం ఏపీడీ రవీంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లిలో సూక్ష్మ నీటి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయి... వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ఉద్యాన పంటల సాగులో డ్రిప్ ద్వారా నీటిని అవసరం మేరకు మొక్కలు వయసును బట్టి అందించడం వల్ల 40 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చని వివరించారు. డ్రిప్ ద్వారా పంటలకు నీరు అందించే సమయంలో రైతుల పర్యవేక్షణ ముఖ్యమని చెప్పారు. ఏ పంటకు ఎంత నీరు అవసరమో తెలుసుకొని... నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా భావితరాలకు భూగర్భ జలాలను అందించినవారు అవుతారని తెలిపారు.

ఇవీ చదవండి....ప్రకృతి ఒడిలో.. పచ్చని పల్లె

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏపీడీ రవీంద్రబాబు

భవిష్యత్తులో వ్యవసాయం సక్రమంగా సాగాలంటే వర్షపునీటిని భూమిలోకి ఇంకింపచేసి... భూగర్భ జలాలను కాపాడుకోవాలని జిల్లా సూక్ష్మ నీటి సాగు పథకం ఏపీడీ రవీంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లిలో సూక్ష్మ నీటి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయి... వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ఉద్యాన పంటల సాగులో డ్రిప్ ద్వారా నీటిని అవసరం మేరకు మొక్కలు వయసును బట్టి అందించడం వల్ల 40 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చని వివరించారు. డ్రిప్ ద్వారా పంటలకు నీరు అందించే సమయంలో రైతుల పర్యవేక్షణ ముఖ్యమని చెప్పారు. ఏ పంటకు ఎంత నీరు అవసరమో తెలుసుకొని... నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా భావితరాలకు భూగర్భ జలాలను అందించినవారు అవుతారని తెలిపారు.

ఇవీ చదవండి....ప్రకృతి ఒడిలో.. పచ్చని పల్లె

Intro:శ్రీవారి మెట్టు మార్గంలో లో వైకాపా కార్యకర్తలు దాడులు నిరసిస్తూ సిఐటియు నాయకులు ధర్నా.


Body:ap_tpt_36_03_citu_dharna_avb_ap10100

తిరుమలకు వెళ్లే మార్గం అయిన శ్రీవారి మెట్టు దారి లో చిరు వ్యాపారులపై వైకాపా నాయకుల అనుచరులు దాడులను నిరసిస్తూ సిఐటియు నాయకులు శ్రీవారి మెట్టు వద్ద ధర్నా నిర్వహించారు . శ్రీవారి మెట్ల మార్గంలో అరాచకం అసాంఘిక శక్తులు చిరు వ్యాపారులపై ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారని ఇలాంటి చర్యలను ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిఐటియు నాయకులు తెలిపారు. 2 రోజుల క్రితం నలుగురు వ్యక్తులు శ్రీవారి మెట్టు పై ఉన్న చిరు వ్యాపారస్తులు పై దాడికి ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, నాయకులు మద్దతు ఇవ్వడం విస్మయానికి గురి చేస్తుందని, ఇలాంటి వాటిని ఖండించాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహించడం అంత మంచిది కాదని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇలాంటివి ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వీరు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు .


Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.