ETV Bharat / state

పేకాటరాయుళ్ల అరెస్టు.. రూ.1.90 లక్షల నగదు స్వాధీనం

author img

By

Published : Jul 15, 2020, 5:24 PM IST

కడప జిల్లా దువ్వూరు మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్దనున్న రూ.1.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

kadapa district
పేకాట రాయులు అరెస్టు.. రూ. 1.90 లక్షల నగదు స్వాధీనం

కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్దనున్న రూ.1.90 లక్షలు నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బి.విజయ్‌కుమార్‌ తెలిపారు. నిందితులలో నలుగురు జమ్మలమడుగుకు చెందిన వారు, ఒకరు ఖాజీపేటకు చెందిన వారని వివరించారు.

కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్దనున్న రూ.1.90 లక్షలు నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బి.విజయ్‌కుమార్‌ తెలిపారు. నిందితులలో నలుగురు జమ్మలమడుగుకు చెందిన వారు, ఒకరు ఖాజీపేటకు చెందిన వారని వివరించారు.

ఇదీ చదవండి అక్రమ బదీలీలను ఆపాలని ఉపాధ్యాయుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.