ETV Bharat / state

ప్రజలకు తమ సాయం ఎప్పుడూ ఉంటుంది :ఎస్పీ - లాక్​డౌన్​పై కడప ఎస్పీ

కడప జిల్లా ప్రజలే స్వచ్ఛందంగా కోవిడ్​ పరీక్షలు చేయించుకుంటున్నారని కడప ఎస్పీ అన్బురాజన్​ అన్నారు. వారికి పోలీసుల సాయం ఉంటుందన్న భరోసా ఇవ్వడానికి సరకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.

kadapa sp anbhura jan on lock down
లాక్​డౌన్​పై కడప ఎస్పీ
author img

By

Published : Apr 13, 2020, 5:20 PM IST

కరోనా బాధితులకు కడప జిల్లా పోలీసులు నిత్యావసరాలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. కరోనా పరీక్షలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేలా ప్రోత్సహించేందుకు, తమ సాయం ఎప్పుడూ ఉంటుందనే అభిప్రాయం కలిగించేందుకు నిత్యావసరాలు అందిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. దిల్లీ మత ప్రార్థనలకు జిల్లా నుంచి వెళ్లిన 86 మందిని గుర్తించామని, వారు కలిసిన వ్యక్తులకూ పరీక్షలు నిర్వహించామని ఎస్పీ అన్నారు.

లాక్​డౌన్​పై కడప ఎస్పీ

ఇదీ చదవండి: 3డీ ప్రింటర్​తో కరోనాపై పోరు- ఎలా సాధ్యం?

కరోనా బాధితులకు కడప జిల్లా పోలీసులు నిత్యావసరాలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. కరోనా పరీక్షలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేలా ప్రోత్సహించేందుకు, తమ సాయం ఎప్పుడూ ఉంటుందనే అభిప్రాయం కలిగించేందుకు నిత్యావసరాలు అందిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. దిల్లీ మత ప్రార్థనలకు జిల్లా నుంచి వెళ్లిన 86 మందిని గుర్తించామని, వారు కలిసిన వ్యక్తులకూ పరీక్షలు నిర్వహించామని ఎస్పీ అన్నారు.

లాక్​డౌన్​పై కడప ఎస్పీ

ఇదీ చదవండి: 3డీ ప్రింటర్​తో కరోనాపై పోరు- ఎలా సాధ్యం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.