ETV Bharat / state

'నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. విధుల నుంచి తొలగింపే'

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్లు అశ్రద్ధ వహిస్తే విధుల నుంచి తప్పిస్తామని బద్వేల్ పురపాలక కమిషనర్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. కడప జిల్లా బద్వేల్​లో 2వ రోజు వాలంటీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించగా.... 170 మందిలో ఏడుగురు గైర్హజరు కావటంపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 7, 2019, 9:07 PM IST

వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధుల నుంచి తొలగిస్తాం
వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధుల నుంచి తొలగిస్తాం
కడప జిల్లా బద్వేలు పురపాలకలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో గ్రామ వాలంటీర్లకు రెండోరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మెుత్తం 170 మందికి ఏడుగురు గైర్హజరు కాగా వారిపై కమిషనర్ కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ తీసుకునే విషయంలో అశ్రద్ధ ఉంటే ఇక పనెలా చేస్తారని వాలంటీర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే వారిని నిర్మొహమాటం లేకుండా విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ప్రతి ఒక్కరూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నవరత్నాలు పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఆయన వివరించారు.

ఇది చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధుల నుంచి తొలగిస్తాం
కడప జిల్లా బద్వేలు పురపాలకలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో గ్రామ వాలంటీర్లకు రెండోరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మెుత్తం 170 మందికి ఏడుగురు గైర్హజరు కాగా వారిపై కమిషనర్ కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ తీసుకునే విషయంలో అశ్రద్ధ ఉంటే ఇక పనెలా చేస్తారని వాలంటీర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే వారిని నిర్మొహమాటం లేకుండా విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ప్రతి ఒక్కరూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నవరత్నాలు పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఆయన వివరించారు.

ఇది చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

Intro:AP_VJA_37_07_AGNI_KULA_KSHATRIYA_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu,Vijayawada
Phone : 9700505745
( ) అగ్ని వన్ని కుల క్షత్రియులను విడగొట్టిన గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్లో అగ్ని వన్నీ కుల క్షత్రియుల సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ కర్ణాటక ,తమిళనాడు లోని అగ్ని వన్ని కుల క్షత్రియులు. గతంలో జీవో నెంబరు 271 జూన్ 13 ,1929 ను అనుసరించి అగ్ని వన్నీ కుల క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అగ్ని వన్నెకుల క్షత్రియ సంఘం నాయకులు తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అగ్ని వన్ని కుల క్షత్రియులకు చిన్న తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం విద్యకు తోడ్పాటు అందించాలని కోరారు. గత ప్రభుత్వం అగ్ని వన్నీ కుల క్షత్రియులను విడదీస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 16 ను తక్షణమే రద్దు చేసి గతంలో లో ఉన్న జీవో నెంబర్ 271 అమలు చేయాలని కోరారు. ధర్నాకు కర్ణాటక తమిళనాడు నుండి పలువురు అగ్నికుల క్షత్రియులు హాజరయ్యారు.
బైట్... అగ్ని వన్ని కులక్షత్రియుల సంఘ నాయకులు


Body:AP_VJA_37_07_AGNI_KULA_KSHATRIYA_DHARNA_AVB_AP10050


Conclusion:AP_VJA_37_07_AGNI_KULA_KSHATRIYA_DHARNA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.