ETV Bharat / state

ఎస్సీలపై దాడులు దారుణం: కడప తెదేపా నేతలు - kadapa tdp leaders agitation news

ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... వారిపైనే దాడులకు పాల్పడటం దారుణమని కడప తెదేపా నేతలు అన్నారు. దాడులకు నిరసన కడప తెదేపా కార్యాలయంలో నిరసనకు దిగారు.

kadap tdp leaders agitation
కడప తెదేపా నేతల నిరసన
author img

By

Published : Jul 29, 2020, 12:27 AM IST

వైకాపా ప్రభుత్వం దళితులను బతకనివ్వటం లేదని కడప తెదేపా ఇన్​ఛార్జ్ అమీర్ బాబు మివర్శించారు. ఆంధ్రప్రదేశ్​లో ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. కడప తెదేపా కార్యాలయంలో నిరసనకు దిగారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట ఎస్సీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ డాక్టర్ మెుదలుకొని.. ఎంతోమంది ఎస్సీలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి.. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వారిపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు. జగన్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

వైకాపా ప్రభుత్వం దళితులను బతకనివ్వటం లేదని కడప తెదేపా ఇన్​ఛార్జ్ అమీర్ బాబు మివర్శించారు. ఆంధ్రప్రదేశ్​లో ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. కడప తెదేపా కార్యాలయంలో నిరసనకు దిగారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట ఎస్సీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ డాక్టర్ మెుదలుకొని.. ఎంతోమంది ఎస్సీలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి.. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వారిపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు. జగన్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

ఇదీ చదవండి: కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.