ETV Bharat / state

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఘర్షణ: 12మంది విద్యార్థులు సస్పెన్షన్‌

author img

By

Published : Apr 11, 2021, 4:01 PM IST

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఘర్షణకు పాల్పడ్డ విద్యార్థులను సస్పెండ్ చేశారు. మరోవైపు పలువురు విద్యార్థులకు కరోనా సోకడం వల్ల పలు విభాగాలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

idupulapaya IIIT students got corona positive
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈ నెల నాలుగో తేదీన ఘర్షణకు పాల్పడ్డ 12 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పలువురు విద్యార్థులకు కరోనా సోకడం వల్ల పీ-2, ఈ-3 విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి ప్రకటించారు. సెలవులు ఇచ్చిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు ఉంటాయని, పీ-1, ఈ-4 విద్యార్థులకు క్యాంపస్‌లోనే తరగతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.


ఇవీచదవండి.

'బాబాయి హత్యపై ప్రమాణం చేయాల్సి వస్తుందనే.. సీఎం పర్యటన రద్దు'

పురోహితుల కోసం 'పురోహిత్ క్రికెట్ లీగ్'

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈ నెల నాలుగో తేదీన ఘర్షణకు పాల్పడ్డ 12 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పలువురు విద్యార్థులకు కరోనా సోకడం వల్ల పీ-2, ఈ-3 విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి ప్రకటించారు. సెలవులు ఇచ్చిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు ఉంటాయని, పీ-1, ఈ-4 విద్యార్థులకు క్యాంపస్‌లోనే తరగతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.


ఇవీచదవండి.

'బాబాయి హత్యపై ప్రమాణం చేయాల్సి వస్తుందనే.. సీఎం పర్యటన రద్దు'

పురోహితుల కోసం 'పురోహిత్ క్రికెట్ లీగ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.